100 ఎకరాలు.. విలువ రూ.4,500 కోట్లు.. కబ్జా చెర నుంచి కాపాడిన హైడ్రా

11 months ago 23
హైదరాబాద్ శివారు గాజుల రామారంలో హైడ్రా వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల నుంచి విడిపించింది. దాదాపు రూ.4,500 కోట్ల విలువైన 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ భూములను ప్రభుత్వ సంస్థలకు కేటాయించగా.. వాటిని కొందరు ఆక్రమించారు.
Read Entire Article