పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం అందించేందుకు గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ పథకం అమలులో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లతో కొందరు దళారులు పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పెళ్లైన 15 ఏళ్ల తర్వాత కూడా చెక్కులు రావడం, ఒకే అమ్మాయికి రెండుసార్లు చెక్కులు రావడం వంటి ఘటనలు మహబూబ్నగర్లో కలకలం రేపుతున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు చెక్కులు వెనక్కి తీసుకున్నారు. ఆ వివరాలు..