19 ఏళ్ల తర్వాత సొంతూరికి వెళ్తే.. బలితీసుకున్న మృత్యుదేవత.. విధిరాత అంటే ఇదేనా?

1 month ago 6
విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం లచ్చంపేటలో విషాదం చోటుచేసుకుంది. 19 ఏళ్ల తర్వాత తాతగారి ఊరికి వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ చనిపోయాడు. సాయి అనే 19 ఏళ్ల యువకుడు విశాఖపట్నంలో తల్లిదండ్రులతో కలిసి నివశిస్తున్నాడు. అయితే సంక్రాంతి పండుగ కావటంతో ఇటీవలే సొంతూరికి వచ్చాడు. స్నానం చేసేందుకు కోనేట్లోకి దిగగా.. ఈత రాకపోవటంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సాయి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article