20 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు.. ఇన్నాళ్లు బస్సు ఎందుకు లేదు?, ఇంట్రెస్టింగ్ స్టోరీ

2 months ago 4
Alur Rtc Bus Came To Village After 20 Years: ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కర్నూలు జిల్లా నిట్రవట్టి గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు పునఃప్రారంభమయ్యాయి. అధ్వాన రోడ్ల కారణంగా నిలిచిపోయిన బస్సు సేవలు, విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి అధికారులు ఈ చర్య తీసుకున్నారు. బస్సు రాకతో గ్రామస్తులు ఆనందోత్సాహాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రయాణించారు. బస్సు రావడంతో వారంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Read Entire Article