274 రహదారులకు మహర్దశ.. భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం..

5 months ago 9
రహదారుల మరమ్మత్తులకు ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.1000 కోట్లు మంజూరు చేసేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఈ నిధుల సాయంతో రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులను అభివృద్ధి చేయనున్నారు. 108 రాష్ట్ర రహదారులు, 166 జిల్లా రహదారులకు ఈ వేయి కోట్లతో మరమ్మత్తులు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read Entire Article