274 రహదారులకు మహర్దశ.. భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం..

10 months ago 23
రహదారుల మరమ్మత్తులకు ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.1000 కోట్లు మంజూరు చేసేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఈ నిధుల సాయంతో రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులను అభివృద్ధి చేయనున్నారు. 108 రాష్ట్ర రహదారులు, 166 జిల్లా రహదారులకు ఈ వేయి కోట్లతో మరమ్మత్తులు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read Entire Article