ఎండాకాలంలో పశువుల దాహార్తిని తీర్చడానికి సంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు సూరరాజ్ సింగ్ గత 35 సంవత్సరాలుగా నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. తనకున్న కొద్దిపాటి నీటిని కూడా పశువుల కోసం వెచ్చిస్తూ, బాటసారులకు కూడా సహాయం అందిస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ మానవతా దృక్పథం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. పపశువుల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను తన చర్యల ద్వారా చాటుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.