35 ఏళ్లుగా ఆ రైతు చేస్తున్న కృషి అద్భుతం.. ఎందరికో ఆదర్శంగా..

10 months ago 18
ఎండాకాలంలో పశువుల దాహార్తిని తీర్చడానికి సంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు సూరరాజ్ సింగ్ గత 35 సంవత్సరాలుగా నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. తనకున్న కొద్దిపాటి నీటిని కూడా పశువుల కోసం వెచ్చిస్తూ, బాటసారులకు కూడా సహాయం అందిస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ మానవతా దృక్పథం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. పపశువుల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను తన చర్యల ద్వారా చాటుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article