Girl Child: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు దుండగులు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారి కేకలు విని, స్థానికులు తలుపులు పగలగొట్టి చిన్నారిని కాపాడారు. నిందితులను పోలీసులకు ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.. మానవత్వం మంటగలిపిన ఈ పాశవిక చర్యకు పాల్పడిన వారికి ప్రభుత్వం కఠిన శిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.