70 ఏళ్ల నాటి అనుబంధానికి ముగింపు.. ఆ సేవలకు ఇక సెలవు.. ఏపీ, కర్ణాటకలు కలిసి

2 months ago 7
Tungabhadra Dam Replacement Of Gates: తుంగభద్ర ప్రాజెక్టులో 70 ఏళ్లుగా సేవలు అందించిన 33 గేట్లను మార్చనున్నారు. గత ఆగస్టులో ఒక గేటు కొట్టుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.52 కోట్లతో కొత్త గేట్లు అమర్చనున్నారు, దీనికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిధులు అందిస్తాయి. ఈ ప్రాజెక్టు 12.10 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందిస్తోంది. తుంగభద్ర డ్యామ్‌కు సంబంధించి గేట్లు మార్చే పనులు ఊపందుకున్నాయి.
Read Entire Article