Amaravati: వరదలకు చెక్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం కొత్త స్కెచ్.. రాజధానిలో మూడు కాల్వలు

1 year ago 34
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో వరదల సమస్య లేకుండా ఉండేందుకు మూడు కాల్వలు డిజైన్ చేసింది. వీటితో పాటుగా కాల్వల స్టోరేజీని పెంచడం, రిజర్వాయర్ల ఏర్పాటు వంటి వాటిపై దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇవన్నీ పూర్తి అయితే కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా కూడా.. అమరావతికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి వెల్లడించారు. రాజధాని మునిగిపోయిందంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.
Read Entire Article