Andhra Pradesh: రైతులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్.. రూ.లక్ష వరకు..

11 months ago 16
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు రాయితీతో సాగు పరికరాలు అందిస్తుందని ప్రకటించింది. ఆ జిల్లాకు 3.93 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. 1,782 పరికరాలను 20 మండలాల్లో పంపిణీ చేయనుంది. బ్యాటరీ స్ప్రేయర్లు, ట్రాక్టర్ అనుసంధాన నాగళ్లు, రొటావేటర్లు వంటి పరికరాలపై రాయితీ ఉంటుంది. మార్చి 31 దరఖాస్తులకు చివరి తేదీగా అధికారులు పేర్కొన్నారు.
Read Entire Article