Chandrababu in Davos: అదే నా కోరిక.. జ్యూరిచ్‍లో మనసులో మాట చెప్పిన ఏపీ సీఎం

1 year ago 27
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటుగా మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారుల బృందం దావోస్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. వారితో గతాన్ని పంచుకున్నారు. అలాగే ఏపీని వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్‌గా తయారుచేయాలనేదే తన కోరికని చెప్పారు. ఇందుకు విదేశాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తల సహకారం కూడా కావాలని కోరారు.
Read Entire Article