Andhra Pradesh Rs 341 Crore Central Financial Aid: ఏపీకి కేంద్రం నుంచి అదనపు సాయానికి గ్రీన్సిగ్నల్ వచ్చింది. ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు ప్రకృతి వైపరీత్యాల సహకారం కింద రూ.1929.99 కోట్లు అందించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు రూ.341.48 కోట్ల అదనపు సాయాన్ని అందించనున్నారు. ఈ నిధులతో ఏపీకి కొంత ఊరట దక్కనుంది.