Chandrababu: దావోస్ పర్యటనకు ముందు కీలక పరిణామం.. తమిళనాడుకు షాకిచ్చిన చంద్రబాబు

1 year ago 15
Chandrababu: దావోస్ పర్యటన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడుకు భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయిన వ్యక్తిని సీఎం చంద్రబాబు ఏపీకి రప్పించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా సరిన్ పరాపరకత్‌ను ఏపీ సర్కార్ నియమించింది. మరోవైపు.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులపై దృష్టిసారించింది. ఇప్పటికే భారీగా ప్రాజెక్టులకు ఆమోదం కల్పించింది.
Read Entire Article