HYD నగర శివారులో ఫిష్ హబ్.. 13 ఎకరాల్లో, తక్కువ ధరకే తాజా చేపలు దొరుకుతాయ్

2 months ago 5
రంగారెడ్డి జిల్లా కొహెడలో రూ.47 కోట్లతో 13 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి చేపల ఎగుమతి కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ నగరవాసులకు తక్కువ ధరకే తాజా చేపలు అందుబాటులోకి వస్తాయి. మత్స్యకారుల సంక్షేమానికి, ఉపాధి అవకాశాలకు ఇది దోహదపడుతుంది.
Read Entire Article