HYD: మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్.. రూ.1.61 కోట్ల నగదు సీజ్‌

1 year ago 32
హైదరాబాద్ పోలీసులు ఓ సైబర్ ముఠా ఆట కట్టించారు. మెుత్తం 18 మంది సైబర్ కేటుగాళ్లను అరెస్టు చేశారు. వీరిపై రాష్ట్రంలో 45కు పైగా కేసులు ఉన్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకోవటంతో పాటు బ్యాంకుల్లో వివిధ ఖాతాల్లో ఉన్న రూ.1.61 కోట్లను సీజ్ చేశారు.
Read Entire Article