IAS Transfers: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరోసారి 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ..

5 months ago 6
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. తాజాగా 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వారికి పోస్టింగ్స్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపడుతున్న ప్రభుత్వం.. తాజాగా మరో 9 మందికి పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలనపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు.. అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే పనిలో భాగంగా ఈ బదిలీలు చేపట్టారు.
Read Entire Article