Jupally Krishna Rao: తెలంగాణ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉంది.. మంత్రి సంచలన కామెంట్

1 year ago 24
తెలంగాణలో జనవరి 26 నుంచి అమలు చేసే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. అధికారులకు మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Read Entire Article