Madanapalle Girl case: నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై టీడీపీ ట్వీట్.. పాత ఘటనలు ప్రస్తావిస్తూ..

2 weeks ago 4
మదనపల్లె బాలిక హత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం పోలీసులు కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఈ విషయంపై టీడీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు.
Read Entire Article