MMTS అత్యాచారయత్నం ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు

11 months ago 15
హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం ఘటన కేసును పోలీసులు చేధించారు. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగుడిని గుర్తించి పట్టుకున్నారు. నిందితుడు మేడ్చల్ జిల్లాకు చెందిన జంగం మహేష్‌గా గుర్తించారు. గంజాయికి బానిసైన మహేష్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు బాధితురాలు నిందితుడిని గుర్తించగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article