OTT Action Thriller: కిచ్చా సుదీప్ హీరోగా నటించిన కన్నడ మూవీ మ్యాక్స్ ఓటీటీ రిలీజ్పై సస్పెన్స్ వీడింది. ఫిబ్రవరి 22న జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు.