Pawan Kalyan: టీటీడీలో ప్రక్షాళన జరగాలి.. వీఐపీలకు కాదు సామాన్యులకు సేవ చేయాలి: పవన్ కళ్యాణ్

1 year ago 20
Pawan Kalyan: తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు అంతమంది ఉన్నా.. తొక్కిసలాట చోటు చేసుకోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. టీటీడీలో ప్రక్షాళన జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. తిరుమలలో వీఐపీలకే కాకుండా సామాన్య భక్తులకు కూడా సేవ చేయాల్సి ఉందని తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్రంగా బాధించిందని పేర్కొన్న పవన్ కళ్యాణ్.. తప్పు జరిగింది, క్షమించండి అని చెప్పారు.
Read Entire Article