'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన బీమా' పేరుతో కేంద్రం మత్స్యకారుల కోసం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. అనుకోని ప్రమాదాల బారిన పడి మత్సకారులు చనిపోతే వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఆయా కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నారు. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.