PMMSY: ఈ పథకం గురించి తెలుసా..? 18 ఏళ్లు నిండితే చాలు.. రూ. 5 లక్షల బెనిఫిట్

11 months ago 16
'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన బీమా' పేరుతో కేంద్రం మత్స్యకారుల కోసం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. అనుకోని ప్రమాదాల బారిన పడి మత్సకారులు చనిపోతే వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఆయా కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నారు. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
Read Entire Article