Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు.. సీసీ ఫుటేజీ సేకరించామన్న ఎస్పీ, ఏం చెప్పారంటే?

11 months ago 15
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం మంగళవారం లభ్యమైంది.. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఆయన సన్నిహితులు, పాస్టర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి హైదరాబాద్ తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు
Read Entire Article