Illigal Registrations Cancelled: కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో సీలింగ్ భూముల్లో అక్రమంగా జరిగిన 476 రిజిస్ట్రేషన్లను రద్దు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్డీవో మహేశ్వర్ పర్యవేక్షణలో ఈ కార్యకలాపం జరుగుతోంది. 30 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న ఈ 20 ఎకరాల భూమిపై క్రయవిక్రయాలు నిషేధించినా, కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయి. లోక్సత్తా ఫిర్యాదుతో లోకాయుక్త ఆదేశాల మేరకు కలెక్టర్ పమేలా సత్పతి చర్యలకు ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.