Talliki Vandanam Scheme 2025: ఏపీలో వారికి కూడా రూ.15వేలు చొప్పున డబ్బులు.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన

5 months ago 8
Talliki Vandanam Scheme For Anganwadi Asha Workers Children: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 'తల్లికి వందనం' పథకంపై చర్చ జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు పథకం వర్తిస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు. అంగన్‍వాడీ, ఆశా వర్కర్ల పిల్లలకు కూడా ఈ పథకం వర్తింపజేయాలనే వినతి పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.
Read Entire Article