TG ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. వాటి కొనుగోళ్లపై 20 శాతం డిస్కౌంట్, అసెంబ్లీ మంత్రి ప్రకటన

2 months ago 5
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించడానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం డిస్కౌంట్, ప్రభుత్వ విభాగాల్లో ఈవీల వినియోగం తప్పనిసరి చేయడం, ప్రైవేట్ సంస్థలకు కూడా వర్తింపజేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రజా రవాణాలో 2,800 కొత్త ఈవీ బస్సులు ప్రవేశపెట్టడంతో పాటు, ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను భారీగా పెంచుతున్నారు.
Read Entire Article