TG: 'మొంథా' తుపాను తీవ్ర ప్రభావం.. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు

4 months ago 7
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుఫాను తెలంగాణను తాకడంతో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం వంటి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు.
Read Entire Article