TG: రైతులకు తీపికబురు.. వాటిపై 100 శాతం సబ్సిడీ..

10 months ago 28
తెలంగాణలో నూనె గింజల ఉత్పత్తిని పెంచి, స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.66.66 కోట్లతో ఒక భారీ పథకాన్ని ప్రారంభించాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నిధులతో బ్రీడర్ విత్తనాభివృద్ధి, సీడ్ హబ్‌ల ఏర్పాటు, నూనె తీసే యంత్రాల సరఫరా వంటి చర్యలు చేపడతారు. ముఖ్యంగా.. వేరుశనగ సాగు చేసే 8 జిల్లాల్లోని రైతులకు 100 శాతం సబ్సిడీపై అధిక దిగుబడినిచ్చే విత్తనాలను పంపిణీ చేయనున్నారు. .
Read Entire Article