TG: రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక అప్‌డేట్..

1 month ago 4
తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య 65 లక్షలు దాటే అవకాశం ఉంది. ఈసారి కేవలం నిజమైన సాగుదారులకే పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో సాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు నిధులు వెళ్లకుండా ఏఈఓల (AEOs) ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు.
Read Entire Article