Tirumala: అవన్నీ అబద్ధాలు.. నమ్మకండి, ఆ రోడ్డు మాది కాదు.. టీటీడీ క్లారిటీ

11 months ago 30
తిరుమల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. తిరుమలలో వయో వృద్ధుల దర్శనం, అలాగే అలిపిరి మెట్ల మార్గం వద్ద మందు బాబులు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ తప్పుడు ప్రచారాలని ఖండించింది. తిరుమల శ్రీవారి భక్తులు ఇలాంటివి నమ్మవద్దని కోరింది. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించింది.
Read Entire Article