Tirumala శ్రీవారికి రూ.100 కోట్లు విరాళం ఇచ్చిన భక్తుడి కన్నుమూత.. ఎవరీ వేగేశ్న ఆనందరాజు

8 months ago 9
Raju Vegesna Foundation Ananda Raju Died: ప్రముఖ దాత, రాజు వేగేశ్న ఫౌండేషన్ సంచాలకుడు వేగేశ్న ఆనందరాజు గారు 67 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన అనేక దేవాలయాలకు సహాయం చేశారు, భక్తులకు సౌకర్యాలు కల్పించారు. తిరుమలలో అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. షిర్డీలో నీటి ప్లాంట్, తిరుపతి, ద్వారకా తిరుమలలో ఆసుపత్రులు నిర్మించారు. పేద పిల్లల చదువుకు సహాయం చేశారు, గణపవరంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు.
Read Entire Article