TTD: వారందరికి తిరుమల శ్రీవారి వెండి డాలర్లు.. ఉచితంగానే పంపిణీ

1 month ago 9
,TTD 31 Officers And 266 Employees Awarded With Silver Dollor: తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఎగురవేసి, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను సత్కరించారు.. వారికి డాలర్లు అందించారు. జాగిలాల ప్రదర్శన, అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో కూడా వేడుకలు నిర్వహించి, రాజ్యాంగ విలువలను స్మరించుకున్నారు.
Read Entire Article