తెలంగాణలో హిజ్రాల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో జరిగిన భూమి పూజలో హిజ్రాలు డబ్బుల కోసం దౌర్జన్యానికి పాల్పడటం కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక్క రంగారెడ్డి జిల్లాకే పరిమితం కాలేదు.. తెలంగాణలోని ప్రతీ జిల్లాల్లో శుభకార్యం ఎక్కడ ఉంటే అక్కడ ఈ హిజ్రాలు రెచ్చిపోతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.