Ys Jagan Narsipatnam Tour Ysrcp Leaders Joined In Tdp: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటిస్తున్న వేళ, వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో పాటు 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమక కూటమి పాలన నచ్చి వైఎస్సార్సీపీని వీడామని వారు తెలిపారు.