YSRCP ఎంపీకి ఈడీ నోటీసులు.. ఆ కేసులో విచారణకు రావాలని పిలుపు

1 month ago 6
YSRCP MP Mithun Reddy ED Summons: మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గతంలో ఈ కేసులో మిథున్‌రెడ్డి అరెస్ట్ అయి బెయిల్ పొందారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా రెండు రోజుల క్రితం ఈడీ నోటీసులు అందాయి. ఇద్దరు నేతలకు వరుసగా ఈడీ నుంచి నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
Read Entire Article