అందరూ కలిసి నన్ను ఓడించారు.. కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఆవేదన

5 months ago 7
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్ట కాలంలో పార్టీని అంటిపట్టుకుని.. గెలుపు కోసం కృషి చేసిన తనను.. పార్టీ అధిష్టానం పక్కకు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే జూబ్లీహిల్స్ గెలుపు కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. తాను కేంద్ర మంత్రి అవుతానని అంజన్ కుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Entire Article