అందుకే ఫిరాయింపులు స్టార్ట్ చేశాం.. హైకోర్టు ఏ ఆర్డర్స్ ఇచ్చిన మాకే మేలు: రేవంత్ రెడ్డి

1 year ago 22
తెలంగాణలో ప్రస్తుతం పీఏసీ ఛైర్మన్ పదవి అగ్గిరాజేస్తోంది. ఈ విషయంపై పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్యలో సవాళ్లతో మొదలైన వివాదం.. ఈరోజు దాడి వరకు వెళ్లింది. అయితే.. ఈ విషయంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బతకడానికి వచ్చిన వాళ్లని కౌశిక్ రెడ్డి అన్నందుకు కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Entire Article