ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి అలర్ట్.. సర్వీస్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం, ఎంతంటే

19 hours ago 2
Andhra Pradesh Government Hikes Ration Cards Service Charges: ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించిన వివిధ సేవలపై సర్వీస్ ఛార్జీలను పెంచింది. రేషన్ కార్డు దరఖాస్తు నుంచి అడ్రసె మార్పు వరకు అన్నింటికీ ఛార్జీలు పెంచారు. గతంలో రూ.50లోపు ఉన్న సర్వీస్ ఛార్జీలు.. ఇప్పుడు రూ.200 వరకు పెరిగాయి. రేషన్‌కార్డులు ఉన్నవారు ఈ విషయం గమనించాలి. ఏపీ ప్రభుత్వం ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డుల్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article