అనకాపల్లి: పోలీసుల ముందే టీడీపీ జనసేన కార్యకర్తల కొట్లాట.. తలలు పగిలేలా, అసలు కారణం ఇదే!

5 months ago 20
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు వెలుగుచూశాయి. పెదమదిన గ్రామంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో చెట్ల నరికివేత విషయంలో రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామసభ ఏర్పాటు చేయగా.. గ్రామసభలో మాటామాటా పెరగటంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలైనట్లు సమాచారం.
Read Entire Article