Annadata Sukhibhava Scheme Farmers Alert: రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల డబ్బులు అందలేదా? ఈకేవైసీ, ఆధార్-పాసుబుక్ లింక్, NPCI అనుసంధానం వంటి సమస్యలే కారణం. మీసేవ, సీఎస్సీలలో ఈకేవైసీ చేయించుకోండి. సచివాలయాల్లో ఆధార్-పాసుబుక్ లింక్ చేయించండి. బ్యాంక్ ఖాతా NPCI లింక్ చేయించుకుంటే ఆగిన డబ్బులు త్వరలో జమ అవుతాయి. డబ్బులు పడకపోవడానికి కారణాలు ఇలా ఉన్నాయి. అంతేకాదు అర్హత, అనర్హత వివరాలు ఇలా ఉన్నాయి.. తెలుసుకోండి.