ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. వెబ్ల్యాండ్లో డేటా సరిగా లేని రైతులు అనర్హులు కాకుండా, జూలై 10వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎకరాకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. కౌలు రైతులు కూడా సీసీఆర్సీ కార్డుతో ఈ పథకానికి అర్హులని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి.