అన్నదాతకు తీపి కబురు.. పెరగనున్న ధరలు, క్వింటా రూ.7,600 పైగానే..

6 months ago 15
తెలంగాణలో పత్తి పండించిన రైతులకు తీపి కబురు. రానున్న రోజుల్లో పత్తి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ. 7500 పైగా పత్తి క్వింటా ధర పలుకుతుండగా.. అది మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Read Entire Article