అభివృద్ధిలో భాగం కావాలి.. మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

4 months ago 7
పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా పోలీసుల సేవలను సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అమరవీరులకు నివాళులర్పించి.. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు సమర్థంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు కీలక సూచనలు చేశారు. సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.
Read Entire Article