అమరావతి ప్రాంతంలో భక్తులకు టీటీడీ శుభవార్త.. మార్చి 14న ఫిక్స్, అద్భుత అవకాశం

1 week ago 2
Amaravati Srinivasa Kalyanam On 14 March: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. అమరావతి ప్రాంతవాసులకు అద్భుతమైన అవకాశం కల్పించింది. వచ్చే నెల 14న అమరావతిలో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు. ఈ క్రమంలో ఈవో టీటీడీ అధికారులతో సమీక్షనిర్వహించారు. మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ శ్రీనివాస కళ్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరవుతారని ఈవో తెలిపారు.
Read Entire Article