APCRDA Allocate Plots To Amaravati Farmers Today: అమరావతి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భూములిచ్చిన వారికి ప్లాట్ల కేటాయింపు వేగవంతం. 2019కి ముందు, ఆ తర్వాత భూములిచ్చిన వారికి దశలవారీగా స్థలాలు. ఉండవల్లితో పాటు పలు గ్రామాల్లోని రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్లు. సీడ్యాక్సెస్ రోడ్డు, జరీబు భూములిచ్చిన వారికి కూడా త్వరలో కేటాయింపులు. మొత్తం 29,233 మంది అమరావతి రైతులకు 69,421 స్థలాలు ఇప్పటికే కేటాయించారు.