అమరావతి రైతులకు శుభవార్త.. రూ.900 కోట్లతో ఆ గ్రామాల్లో

2 months ago 9
Minister Narayana Amaravati villages: అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం రూ.900 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తోంది. మంత్రి నారాయణ ఐనవోలులో పర్యటించి, ఆరు నెలల్లో గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భూసేకరణలో పాల్గొన్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగవంతమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతితో పాటే పరిసర గ్రామాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Read Entire Article