అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ పతాకావిష్కరణ చేసిన గవర్నర్ నజీర్

1 month ago 4
Andhra Pradesh Republic Day Celebrations In Amaravati: అమరావతిలో తొలిసారి ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రగతిని చాటే 22 శకటాలు ఆకట్టుకున్నాయి. రైతులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగ విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.
Read Entire Article