అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థ.. పూర్తైన నిర్మాణం.. త్వరలోనే ప్రారంభం..!

1 month ago 8
ఏపీ రాజధాని అమరావతిలో త్వరలోనే ప్రతిష్టాత్మక సంస్థ ప్రారంభం కానుంది. నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా.. ప్రారంభానికి సిద్ధమైంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ శాశ్వత కార్యాలయాన్ని మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భవన నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధమైంది. మరోవైపు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో ఎనిమిది చోట్ల మాత్రమే జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రాలు ఉన్నాయి. ఏపీలో అమరావతిలో ఏర్పాటు చేశారు.
Read Entire Article