అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థ.. పూర్తైన నిర్మాణం.. త్వరలోనే ప్రారంభం..!

11 months ago 27
ఏపీ రాజధాని అమరావతిలో త్వరలోనే ప్రతిష్టాత్మక సంస్థ ప్రారంభం కానుంది. నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా.. ప్రారంభానికి సిద్ధమైంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ శాశ్వత కార్యాలయాన్ని మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భవన నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధమైంది. మరోవైపు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో ఎనిమిది చోట్ల మాత్రమే జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రాలు ఉన్నాయి. ఏపీలో అమరావతిలో ఏర్పాటు చేశారు.
Read Entire Article