Passenger Halt In Araku Valley: అరకు వెళ్లే టూరిస్టులకు, స్థానికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై అరకులోయ రిక్వెస్ట్ స్టేజీ వద్ద ప్యాసింజర్ రైళ్లు ఐదు నిమిషాలు ఆగనున్నాయి. దీనితో బొర్రా, కరకవలస వంటి స్టేషన్లలో దిగేవాళ్లకు సౌకర్యంగా ఉంటుంది. ఎంపీ తనుజారాణి చొరవతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.2.6 కోట్లతో శాశ్వత ప్లాట్ఫాం కూడా రానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.