అసెంబ్లీ వద్ద మాజీ సర్పంచ్‌లు అరెస్ట్.. కారణం ఇదే..

2 months ago 8
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో కొద్ది సేపు అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులను పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, తొలిరోజు దివంగత నేతలకు ఉభయ సభల్లో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు.
Read Entire Article